Home > Top Stories
Top Stories - Page 235
ఆర్టీసి బస్సుపై రాళ్ళ దాడి
22 Oct 2019 2:04 PM ISTతెలంగాణలో ఆర్టీసి సమ్మె 18వ రోజుకు చేరుకుంది. ఆర్టీసి కార్మికులు తాత్కాలిక సిబ్బందితో కొన్ని చోట్ల ఘర్షణలకు దిగుతున్నారు. మరికొన్ని చోట్ల మాత్రం...
రాయలసీమను అవమానిస్తున్న చంద్రబాబు
22 Oct 2019 1:12 PM ISTతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీలో పెద్ద ఎత్తున వర్షాలు కురిసి నదులు పొంగి ప్రవహిస్తుంటే చంద్రబాబు...
చిదంబరానికి బెయిల్
22 Oct 2019 11:27 AM ISTకేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరానికి పెద్ద ఊరట. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయి గత...
మహారాష్ట్ర..హర్యానాల్లో బిజెపిదే హవా
21 Oct 2019 9:42 PM ISTఅత్యంత కీలకమైన మహారాష్ట్ర, హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఇక ఈ నెల 24న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే గెలుపు...
జీతాలకు డబ్బుల్లేవ్
21 Oct 2019 4:05 PM ISTఆర్టీసి కార్మికులకు సెప్టెంబర్ నెల వేతనాలు చెల్లించేందుకు తమ దగ్గర డబ్బుల్లేవని సంస్థ యాజమాన్యం కోర్టుకు నివేదించింది. జీతాల చెల్లింపులకు 230 కోట్ల...
జియో ‘ప్లాన్స్’ మార్చింది
21 Oct 2019 3:06 PM ISTరిలయన్స్ జియో దిగొచ్చింది. కొత్త ప్లాన్స్ తో వినియోగదారులు చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు కన్పిస్తోంది. అందులో భాగంగా గతంలో ప్రకటించిన...
బిజెపిలో చేరిన ఆదినారాయణరెడ్డి
21 Oct 2019 1:32 PM ISTఏపీకి చెందిన మాజీ మంత్రి, కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత ఆదినారాయణరెడ్డి బిజెపిలో చేరారు. గత కొంత కాలంగా ఆయన బిజెపి నేతలను కలుస్తూనే ఉన్నారు....
రివర్స్ టెండరింగ్ తో ఆదా
21 Oct 2019 11:41 AM ISTచంద్రబాబు హయాంలో ఎక్సెస్ టెండర్లతో కాంట్రాక్టర్లకు దోచిపెడితే తాము రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నామని ఏపీ నీటీపారుదల శాఖ మంత్రి...
రేవంత్ రెడ్డి కోసం పోలీసుల గాలింపు
21 Oct 2019 10:04 AM ISTప్రగతి భవన్ ముట్టడి వ్యవహారం హైదరాబాద్ లో పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఆందోళన కారులు ఎవరూ సీఎం నివాసం, క్యాంప్ కార్యాలయం అయిన ప్రగతి...
ఢిల్లీకి ఏపీ సీఎం జగన్
20 Oct 2019 9:11 PM ISTఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు ఢిల్లీ వెళ్ళనున్నారు. వాస్తవానికి ఆయన గత కొన్ని రోజులుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యేందుకు...
కృష్ణా ఇన్ ఛార్జి మంత్రిగా పెద్దిరెడ్డి..కన్నబాబుకు విశాఖ
20 Oct 2019 8:03 PM ISTఏపీ సర్కారు జిల్లాల ఇన్ ఛార్జి మంత్రుల్లో మార్పులు చేసింది. ఇప్పటివరకూ కృష్ణా జిల్లా ఇన్ ఛార్జి మంత్రిగా ఉన్న కురసాల కన్నబాబును అక్కడ నుంచి మార్చి...
నవయుగాకు జగన్ సర్కారు మరో షాక్
20 Oct 2019 9:49 AM ISTఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారు నవయగాకు మరో షాక్ ఇఛ్చింది. నవయుగ గ్రూప్ నకు చెందిన కృష్ణపట్నం ఇన్ ఫ్రాటెక్ కు నెల్లూరు జిల్లాలో కేటాయించిన వేల ఎకరాల...












