Telugu Gateway

Telugugateway Exclusives - Page 51

గణేష్ ఉత్సవ మండపాలకు అనుమతి లేదు

17 Aug 2020 5:07 PM IST
తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది గణేష్ ఉత్సవ మండపాలకు అనుమతి లేదని తెలిపింది. ఇళ్ళలోనే విగ్రహలు పెట్టుకుని పండగ చేసుకోవాలని సూచించింది....

వ్యాక్సిన్ పై అంటోనీ పౌచీ కీలక వ్యాఖ్యలు

16 Aug 2020 9:00 PM IST
ప్రపంచం మళ్లీ ఎప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటుంది?. అసలు కోవిడ్ 19కి ముందు నాటి పరిస్థితి ఇప్పట్లో వస్తాయా?. వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి...

ఖాళీ కుర్చీకి గవర్నర్ నమస్కారం..అసలు కథేంటి అంటే..!

16 Aug 2020 4:04 PM IST
పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..గవర్నర్ జగదీప్ దంఖర్ ల మధ్య గత కొంత కాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అది ఏ స్థాయికి చేరింది...

ఆన్ లైన్ క్లాసుల కోసం చెట్లు..కొండలెక్కుతున్న పిల్లలు

16 Aug 2020 3:00 PM IST
ఆన్ లైన్ క్లాసుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం. ముఖ్యంగా కళ్ళపై. ఇది నెట్ బాగా అందుబాటులో ఉన్న వారి సమస్య. ప్రైవేట్...

జగన్ జస్టిస్ ఇదేనా?

16 Aug 2020 1:11 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. ‘ప్రాథమిక హక్కులను...

అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ గుడ్ బై

15 Aug 2020 8:25 PM IST
భారత క్రికెట్ లో ధోనీ ఇక చరిత్రే. ఇప్పటికే టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఈ క్రికెట్ దిగ్గజం తాజాగా వన్డేలకు కూడా గుడ్ బై చెప్పేశాడు. ఫైనల్ గా...

‘ఆధారపడే సర్కారు వస్తేనే ఏపీకి హోదా’

15 Aug 2020 11:49 AM IST
విభజన గాయాలు మళ్ళీ తగలకూడదనే మూడు రాజధానులుప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహ్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా...

లక్షల సవాళ్లు ఉన్నా..కోట్ల పరిష్కారాలు వస్తాయి

15 Aug 2020 11:17 AM IST
ఆన్ లైన్ లో ప్రతి ఒక్కరి ‘ఆరోగ్యచరిత్ర’అతి త్వరలోనే వ్యాక్సిన్ఒక్క క్లిక్. ఒకే ఒక్క క్లిక్ తో ప్రతి ఒక్కరి ఆరోగ్య చరిత్ర వెల్లడికానుంది. ఈ దిశగా...

అమరావతితో మూడు లక్షల కోట్ల సంపద

14 Aug 2020 8:45 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అమరావతి అంశంపై మరోసారి మీడియాతో మాట్లాడారు. అమరావతిలో ఏ భవనమూ తాత్కాలికం కాదని..అన్ని శాశ్వత భవనాలే అని...

మూడు రాజధానులపై ఆగస్టు 27 వరకూ స్టేటస్ కో

14 Aug 2020 1:41 PM IST
ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూడు రాజధానుల వ్యవహారానికి మరోసారి బ్రేక్ పడింది. ఈ అంశంపై స్టేటస్ కోను ఆగస్టు 27 వరకూ పొడిగిస్తూ ఏపీ హైకోర్టు...

ప్రశాంత్ భూషణ్ కు సుప్రీం షాక్

14 Aug 2020 12:53 PM IST
సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయన దోషి అని తేల్చిచెప్పింది. ఆయనకు విధించాల్సిన శిక్షపై ఈ నెల20న...

ఐటి శాఖ ఇక మీ లావాదేవీలు అన్నీ చూస్తుంది !

14 Aug 2020 10:52 AM IST
లక్ష రూపాయల ఆభరణాలు..20 వేల హోటల్ బిల్లులపైనా కన్నుపన్ను చెల్లింపుదారుల పరిధి పెంచే సన్నాహాలులక్ష రూపాయల పెట్టి ఆభరణాలు కొన్నారా?. మీ హోటల్ బిల్లు...
Share it