Telugu Gateway

Telugugateway Exclusives - Page 112

కాజల్ తో ఫోటో దిగిన ‘కాజల్’

5 Feb 2020 11:41 AM IST
ఒకరు ఒరిజినల్ కాజల్. మరొకరు కాజల్ మైనపు బొమ్మ. బొమ్మ పక్క నిలుచుని అసలు కాజల్ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఒక్క కాజలే కాదు..ఆమె చెల్లి..ఇతర కుటుంబ సభ్యులు...

హైదరాబాద్ లో సినిమా ‘ప్రత్యేక ఆర్ధిక మండలి’!

5 Feb 2020 10:41 AM IST
ఇప్పటి వరకూ పరిశ్రమలకు ప్రత్యేక ఆర్ధిక మండళ్ల (ఎస్ ఈజెడ్)నే చూశాం. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు కూడా అలాంటిది ఒకటి రాబోతోంది. తెలంగాణ సర్కారు ఈ...

అమరావతితో ‘బిజెపి..కేంద్రం ఆటలు’!

5 Feb 2020 10:19 AM IST
‘క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్’ మినహాయింపు ఇచ్చిన కేంద్రంఒక్క అమరావతితోనే ఏంటి?. ఏపీతోనే బిజెపి ఆటలు ఆడుకుంటోంది. విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా...

జగన్ వడ్డీతో సహా చెల్లించే రోజు దగ్గర్లోనే ఉంది

4 Feb 2020 9:26 PM IST
వైసీపీ ప్రభుత్వం చేస్తున్నట్లు తాము అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉంటే జగన్ అసలు బయట తిరిగేవాడా అని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. బోస్టన్...

రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదే..స్పష్టం చేసిన కేంద్రం

4 Feb 2020 8:33 PM IST
కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. తొలి సారి ఏపీ రాజధానుల అంశంపై ఓ ప్రకటన చేసింది. లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడగిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ...

ఎన్ఆర్ సీపై కేంద్రం కీలక ప్రకటన

4 Feb 2020 12:53 PM IST
గత కొన్ని నెలలుగా దేశ వ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక(ఎన్ ఆర్ సీ ) వ్యవహారంపై పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్నాయి. సోమవారం నాడు పార్లమెంట్ ను కూడా ఈ అంశం...

ఎవరు ఏ మందు తాగాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందా?..చంద్రబాబు

3 Feb 2020 8:28 PM IST
ఏపీ ప్రభుత్వ మద్యం విధానంపై తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎవరు ఏ మందు తాగాలో కూడా ప్రభుత్వం...

లోక్ సభలో ‘అమరావతి భూ స్కామ్’

3 Feb 2020 6:40 PM IST
పార్లమెంట్ రికార్డుల్లోకి ‘అమరావతి భూ స్కామ్’ ఎక్కింది. లోక్ సభలో వైసీపీ పార్టీపక్ష నేత మిథున్ రెడ్డి ఈ అంశాన్ని సభలో ప్రస్తావించారు. గత కొంత కాలంగా...

‘సమ్మర్’లో సందడి చేయనున్న పవన్

3 Feb 2020 5:10 PM IST
పవన్ కళ్యాణ్ ఈ ‘సమ్మర్’లోనే సందడి చేయనున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన నటించిన సినిమా ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని స్వయంగా...

జగన్ ‘రాజశ్యామల పూజలు’

3 Feb 2020 3:36 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు విశాఖపట్నంలోని శారదా పీఠాన్ని సందర్శించారు. పీఠం వార్షికోత్సవాలకు ఆయన హాజరు అయ్యారు. సీఎం వైఎస్‌ జగన్‌...

భారత్ లో మూడుకు చేరిన కరోనా కేసులు

3 Feb 2020 3:06 PM IST
టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన కేంద్రం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ నూ భయపెడుతోంది. ఇఫ్పటికే దేశంలో ఈ కేసుల సంఖ్య మూడుకు పెరిగింది. అయితే...

కేంద్రంపై నోరెత్తలేని స్థితిలో ఏపీ పార్టీలు!

2 Feb 2020 9:23 AM IST
పరస్పర విమర్శలతో వైసీపీ, టీడీపీ బడ్జెట్ ‘రాజకీయం’ఫ్రెండ్లీ పార్టీగా మారిన జనసేనఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు. అసలు ఏపీలో బిజెపి ఉనికి అంతంత...
Share it