Telugu Gateway

Politics - Page 155

నారా లోకేష్ భద్రత కుదింపు

25 Jun 2019 11:10 AM IST
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భద్రతను ఏపీ ప్రభుత్వం కుదించింది. ఇప్పటివరకూ ఆయనకు 5 ప్లస్ 5 భద్రత ఉండగా..ఇప్పుడు దాన్ని...

ప్రజావేదిక కూల్చివేతపై కేశినేని నాని

25 Jun 2019 10:48 AM IST
హాట్ టాపిక్ గా మారిన ప్రజావేదిక కూల్చివేత వ్యవహారంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. గత కొన్ని రోజులుగా ఫేస్ బుక్ లో ఫుల్ యాక్టివ్ గా మారిన...

ప్రత్యేక హోదాపై కేంద్రానిది మళ్ళీ అదే మాట

24 Jun 2019 9:10 PM IST
దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇఛ్చే ప్రతిపాదన పరిశీలనలో లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ...

సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో పిటీషన్

24 Jun 2019 4:37 PM IST
మరోసారి తెలంగాణ సచివాలయం కూల్చివేత వ్యవహారం హైకోర్టుకెక్కింది. ప్రస్తుత సచివాలయం ఉన్న ప్రాంతంలో పాత భవనాలను కూల్చేసి 400 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో...

పవన్ తో వంగవీటి రాధా భేటీ

24 Jun 2019 1:54 PM IST
ఎన్నికలకు ముందు వైసీపీని వీడి నష్టపోయిన వారిలో ఎవరైనా ఉన్నారా? అంటే అందులో మొదటి జాబితాలో వంగవీటి రాధాకృష్ణ ఒకరు. ఆయన టీడీపీలో చేరటంతో పాటు..ఏకంగా...

టీడీపీకి మరో షాక్

24 Jun 2019 1:44 PM IST
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం తెలుగుదేశం పార్టీకి వరస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్ చేసిన వ్యవహారం కలకలం...

ఏపీలో ఉగాది నాటికి ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం

24 Jun 2019 12:22 PM IST
కలెక్టర్ల సమావేశం వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తమ ప్రభుత్వ పాలన లక్ష్యాలను కలెక్టర్లకు విస్పష్టంగా చెప్పారు....

‘ప్రజావేదిక’ కూల్చివేతకు జగన్ ఆదేశం

24 Jun 2019 11:34 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ‘ప్రజావేదిక’ను కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రితో...

కలెక్టర్ల కాన్ఫనెన్స్ లో ‘జగన్ సంచలన వ్యాఖ్యలు’

24 Jun 2019 11:14 AM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిలో సోమవారం నాడు ప్రారంభం అయిన కలెక్టర్ల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు..అవినీతికి...

ఆ 400 కోట్ల సచివాలయానికి అయినా కెసీఆర్ వస్తారా?

24 Jun 2019 10:42 AM IST
తెలంగాణ సర్కారు కొత్తగా నాలుగు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన సచివాలయానికి అయినా సీఎం కెసీఆర్ వస్తారా?. ఇదీ ప్రభుత్వ...

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వేటు!

24 Jun 2019 10:14 AM IST
కాంగ్రెస్ అధిష్టానంపై ధిక్కార స్వరం విన్పిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వేటు పడటం ఖాయంగా కన్పిస్తోంది. క్రమశిక్షణా కమిటీ...

ఆర్ బిఐలో కీలక పరిణామం

24 Jun 2019 10:07 AM IST
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) లో కీలక పరిణామం. బ్యాంకు డిప్యూటి గవర్నర్లలో ఒకరైన విరాల్ ఆచార్య రాజీనామా చేశారు. ఈ విషయం ఇప్పుడు పెద్ద...
Share it