Home > Latest News
Latest News - Page 1062
ఓట్ల కోసం నోట్ల వరద
17 April 2019 12:20 PM ISTపార్టీ ఏదైనా పని అదే. కాకపోతే రాష్ట్రంలో ఒక్కో పార్టీకే ఐటి కష్టాలు. అది ఇప్పుడు దేశమంతటా సాగుతున్న ట్రెండ్. తమిళనాడులో ప్రస్తుతం ఓట్ల కోసం నోట్ల వరద...
విజయసాయిరెడ్డిపై పరువు నష్టం దావా
16 April 2019 8:10 PM ISTఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గానే సాగుతున్నాయి. నేతల మధ్య ఆరోపణలు..ప్రత్యారోపణలు ఒకెత్తు అయితే..అధికారులు కూడా రంగంలోకి...
యూట్యూబ్ ఛానల్స్ పై పూనమ్ కౌర్ ఫిర్యాదు
16 April 2019 7:35 PM ISTగత కొంత కాలంగా యూట్యూబ్ ఛానల్స్ గతంలో ఎన్నడూలేని రీతిలో వివాదాల్లో ఇరుక్కుంటున్నాయి. ప్రధానంగా సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత అంశాలను...
కోడెలపై కేసు నమోదు
16 April 2019 7:15 PM ISTతెలుగుదేశం సీనియర్ నేత, సత్తెనపల్లి ఆ పార్టీ అభ్యర్ధి కోడెల శివప్రసాదరావుపై కేసు నమోదు అయింది. ఎన్నికల రోజు ఓ పోలింగ్ బూత్ లోకి వెళ్ళి తలుపు...
చంద్రబాబుపై జగన్ సెటైర్లు
16 April 2019 12:44 PM IST‘సింధూకు షటిల్ నేనే నేర్పించా. ఆమె కప్ గెలిస్తే అది నా క్రెడిట్. ఓడిపోతే కోచ్ తప్పు. బిల్ గేట్స్ కు కంప్యూటర్ నేనే నేర్పించా. నేను కరెక్ట్ గా నే...
‘జెర్సీ’ సెన్సార్ పూర్తి
16 April 2019 11:39 AM ISTనాని..శ్రద్ధా శ్రీనాధ్ నటించిన సినిమానే ‘జెర్సీ’. ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది....
జగిత్యాలలో ఈవీఎంల కలకలం
16 April 2019 11:21 AM ISTఇప్పుడు ఎక్కడ చూసినా ఈవీఎంల రచ్చే. తాజాగా తెలంగాణలోని జగిత్యాలలో కూడా ఈవీఎంల కలకలం మొదలైంది. సోమవారం రాత్రి ఆటోలో కొన్ని ఈవీఎంలను తరలించిన వ్యవహారం...
చంద్రబాబుఫై సుమలత ‘పంచ్’
16 April 2019 11:00 AM ISTచంద్రబాబు ప్రచారంపై సుమలత ‘పంచ్ పడింది.’ ఆయన ప్రచార ప్రభావం ఏమీ ఉండదని లైట్ తీస్కోండి అంటూ తేలిగ్గా తీసిపారేసింది. ఎందుకంటే అసలు మాండ్యాలో తెలుగువారే...
హరిప్రసాద్ ఇంటర్వూ..చిక్కుల్లో చిత్తూరు కలెక్టర్!
15 April 2019 4:35 PM ISTఏపీ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు హరిప్రసాద్ కు అసలు ఈవీఎంలపై ఎందుకు అనుమానం వచ్చింది?. దీని వెనక కారణాలు ఏంటి?. ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. కానీ ఆయన...
ఇండియా వరల్డ్ కప్ క్రికెట్ టీమ్ ఇదే
15 April 2019 3:32 PM ISTఅత్యంత ప్రతిష్టాత్మకమైన క్రికెట్ ప్రపంచ కప్ బరిలో నిలిచే భారత్ జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. విరాట్ కొహ్లి సారధ్యంలోనే భారత్ ప్రపంచ కప్ బరిలో...
యోగీ..మాయాలకు ఈసీ షాక్
15 April 2019 3:08 PM ISTఎన్నికల ప్రచారంలో అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్న నేతలకు ఎన్నికల సంఘం చెక్ పెట్టింది. ప్రచారంలో మత విద్వేష వ్యాఖ్యలు చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన...
టీడీపీకి 110 సీట్లు వస్తాయంటున్నారు
15 April 2019 2:27 PM ISTఎన్నికల్లో ఓడిపోతున్నామనే భయంతోనే తెలుగుదేశం ఈవీఎంలపై గగ్గోలు పెడుతుందనే ప్రచారం ఏ మాత్రం నిజం కాదని తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబునాయుడు...












