సోలో బ్రతుకే సో బెటర్ డిసెంబర్ 25న
BY Admin28 Nov 2020 12:23 PM GMT
X
Admin28 Nov 2020 12:23 PM GMT
కరోనా తర్వాత థియేటర్లలో విడుదల అయ్యే తొలి సినిమా తేదీ వచ్చేసింది. సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ లు జోడీగా నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. థియేటర్లలో అని చిత్ర యూనిట్ స్పష్టంగా పేర్కొంది. కరోనా సమయంలో పలు సినిమాలో ఓటీటీ ఫ్లాట్ ఫాంలపై విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు.
Next Story