Telugu Gateway
Cinema

శర్వానంద్, రష్మికల కొత్త సినిమా

శర్వానంద్, రష్మికల కొత్త సినిమా
X

టాలీవుడ్ లో వరస సినిమాలో దూసుకెళుతున్న రష్మిక మందన ఇప్పుడు శర్వానంద్ తో జోడీ కడుతోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది. చెరుకూరి సుదాకర్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. చిత్ర యూనిట్ దసరాను పురస్కరించుకుని ఆదివారం ఉదయం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. దర్శనాంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. 'అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో తమ చిత్రానికి సంబంధించిన పూర్తివిశేషాలు వెల్లడిస్తామన్నారు.

Next Story
Share it