Telugu Gateway
Cinema

'సర్కారు వారి పాట' ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
X

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. కరోనా సమయంలోనూ ఈ షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసినట్లు మ్యూజిక్ డైరక్టర్ థమన్ వెల్లడించారు.ఈ విషయాన్ని ఆయన మహేష్ బాబుకు సంబంధించిన ఓ వెరైటీ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ షేర్ చేస్తూ తెలిపారు. అత్యంత కీలకమైన తొలి షెడ్యూల్ సూపర్ సక్సెస్ అని పేర్కొన్నారు. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా, దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

Next Story
Share it