రాజ్ నాథ్ సింగ్ తో జనగణమన టీమ్ భేటీ
BY Admin31 March 2022 10:03 AM GMT

X
Admin31 March 2022 10:03 AM GMT
హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్ లు గురువారం నాడు ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశం అయ్యారు. ఇటీవలే పూరీ, విజయ్ ల కాంబినేషన్ లో జనగణమన (JGM) కొత్త సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. మరో దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమా నిర్మాతల్లో ఒకరుగా ఉన్నారు. మరో నిర్మాత ఛార్మి కౌర్. ఇటీవలే చిత్ర యూనిట్ టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఓ వైపు పూరీ, విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ సినిమా విడుదల కాకపోతే కొత్త ప్రాజెక్టు ప్రకటించారు. వాస్తవానికి జనగణమన సినిమాను హీరో మహేష్ బాబుతో చేయనున్నట్లు పూరీ జగన్నాథ్ తొలుత ప్రకటించారు. కానీ ఆ ప్రాజెక్టు ఆగిపోవటంతో ఇప్పుడు విజయ్ తో దీన్ని పట్టాలెక్కిస్తున్నారు.
Next Story
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT