Telugu Gateway
Cinema

అల్లు అర్జున్ ముఖ్యఅతిధిగా సీకెసీ ఈవెంట్

అల్లు అర్జున్ ముఖ్యఅతిధిగా సీకెసీ ఈవెంట్
X

'చావు కబురు చల్లగా' సినిమా మార్చి 19న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమాలో కార్తికేయ, లావణ్య త్రిపాఠిలు జంటగా నటించిన విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ మార్చి 9న హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. దీనికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్యఅతిధిగా హాజరు అవుతున్నారు.

ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మరింత మాస్ జోడించేందుకు చిత్ర యూనిట్ ప్రముఖ యాంకర్ అనసూయతో ఊరమాస్ పాట చేయించింది. ఈ పాటను కూడా ఇటీవల విడుదల చేశారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Next Story
Share it