Telugu Gateway
Cinema

ఫిబ్ర‌వ‌రి 25న శ‌ర్వానంద్ సినిమా విడుద‌ల‌

ఫిబ్ర‌వ‌రి 25న శ‌ర్వానంద్ సినిమా విడుద‌ల‌
X

ఆడ‌వాళ్లు మీకు జోహ‌ర్లు సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్. శ‌ర్వానంద్,ర‌ష్మిక మంద‌న జంట‌గా న‌టించిన ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాను సుధాక‌ర్ చెరుకూరి నిర్మించారు. ఈ మూవీలో కుష్భూ, రాధిక‌, ఊర్వశిలు కీల‌క పాత్ర‌లు పోషించారు. కుటంబ క‌థా చిత్రంగా ఇది అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని చిత్ర నిర్మాత‌లు వెల్ల‌డించారు.



క్ష

Next Story
Share it