జగన్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ
BY Admin8 Jan 2021 11:30 AM

X
Admin8 Jan 2021 11:30 AM
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శుక్రవారం నాడు తాడేపల్లిలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. గత ఎన్నికల సమయంలో వైసీపీకి ఆయన ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించి..ఆ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో వీరిద్దరి భేటీకి కారణాలు ఏంటి అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్ తోపాటు పలు రాష్ట్రాల్లో తన సేవలు అందిస్తున్నారు.
Next Story