Telugu Gateway
Andhra Pradesh

వైసీపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

వైసీపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
X

ఢిల్లీ హైకోర్టు వైసీపీకి, ఎన్నికల సంఘానికి నోటీసులు ఇఛ్చింది. అన్న వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ పాషా దాఖలు చేసిన పిటీషన్ పై ఈ నోటీసులు జారీ అయ్యాయి. సీఎం జగన్ నేతృత్వంలో ఉన్నది యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ అయితే తమ పార్టీ పేరును వాడుకుంటున్నారని మహబూబ్ పాషా తన పిటీషన్ లో పేర్కొన్నారు. ఆ పిటీషన్ లో వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని కోరారు ఈ పిటీషన్ ఆధారంగానే వైసీపీకి, ఎన్నికల సంఘానికి నోటీసులు ఇఛ్చి..కేసును సెప్టెంబర్ 17కి వాయిదా వేసింది.

Next Story
Share it