Telugu Gateway
Andhra Pradesh

కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
X

తెలుగుదేశం ఎంపీ కేశినేని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారు అన్నది పెద్ద సస్పెన్స్ గా ఉంది. పార్టీకి ప్రస్తుతం అప్పగించిన పనిని పర్పెక్ట్ గా పూర్తి చేసేవాళ్ళు కావాలి కానీ ‘షో’ మాస్టర్లు కాదు అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన మంగళవారం నాడు ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్ గత కొంత కాలంగా ట్విట్టర్ వేదికగా జగన్ సర్కారుపై విమర్శలు చేస్తున్నారు. ఈ తీరుపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story
Share it