నితిన్ కు జోడీగా పూజ

పూజా హెగ్డె టాలీవుడ్ లో వరస పెట్టి ఛాన్స్ లు కొట్టేస్తోంది. నితిన్ కొత్త సినిమాలో ఈ కుర్ర హీరోకు హాట్ హాట్ భామ పూజా హెగ్డె జోడీకట్టనుంది. శ్రీనివాస కళ్యాణంలో వీరిద్దరూ కలసి నటించనున్నట్లు టాలీవుడ్ టాక్... సతీష్ వేగేశ్న ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. తొలుత ఈ సినిమాలోకి హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకోవాలని భావించారని ప్రచారం జరిగింది. కానీ సాయి పల్లవి ఆసక్తి చూపించకపోవటంతో పూజా హెగ్డేను ఫైనల్ చేశారని చెబుతున్నారు.
అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘లై’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన నితిన్ ప్రస్తుతం కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కల్యాణ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ ను పరిశీస్తున్నారు. ఈ సినిమాలోనూ నితిన్ సనరస మరోసారి లై ఫేం మేఘా ఆకాష్ నటిస్తోంది.
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT