జగన్ పాదయాత్రకు బ్రేక్
BY Telugu Gateway10 Nov 2017 5:33 AM GMT
Telugu Gateway10 Nov 2017 5:33 AM GMT
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ‘ప్రజా సంకల్ప యాత్ర’కు బ్రేక్ పడింది. శుక్రవారం నాడు జగన్ సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండటంతో యాత్రకు బ్రేక్ ఇచ్చారు. నవంబర్ 6న జగన్ ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల తర్వాత జగన్ విరామం ఇచ్చారు. కోర్టుకు హాజరై వెంటనే మళ్లీ కడప బయలుదేరి వెళతారని వైసీపీ వర్గాలు తెలిపాయి.
పాదయాత్ర ఉన్నందున ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుపై మినహాయింపు కావాలని జగన్ కోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ, ఈడీ అభ్యంతరాలతో సీబీఐ కోర్టు జగన్ హాజరుపై మినహాయింపు ఇవ్వటానికి నిరాకరించింది. దీంతో వారం వారం జగన్ తన పాదయాత్రకు బ్రేక్ వేయటం తప్పనిసరి అయింది.
Next Story
ఫిక్స్ చేసేందుకు రేవంత్..ఎగ్జిట్ కోసం కోమటిరెడ్డి!
13 Aug 2022 9:12 AM GMTజాన్సన్ అండ్ జాన్సన్ పై 38 వేల కేసులు
13 Aug 2022 7:24 AM GMTగౌతమ్ అదానికి జెడ్ కేటగిరి భద్రత
13 Aug 2022 6:41 AM GMTరేవంత్ రెడ్డి క్షమాపణ
13 Aug 2022 5:33 AM GMTకొత్త రికార్డు క్రియేట్ చేయనున్న ఢిల్లీ విమానాశ్రయం
11 Aug 2022 9:28 AM GMT
ఫిక్స్ చేసేందుకు రేవంత్..ఎగ్జిట్ కోసం కోమటిరెడ్డి!
13 Aug 2022 9:12 AM GMTరేవంత్ రెడ్డి క్షమాపణ
13 Aug 2022 5:33 AM GMTమునుగోడులో కెసీఆర్ హుజూరాబాద్ కసి తీర్చుకుంటారా!
8 Aug 2022 12:45 PM GMTకోమటిరెడ్డి.. ఈటెల రాజేందర్ కాగలరా?!
8 Aug 2022 11:49 AM GMTమునుగోడు ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అనుకుంటే వస్తది..లేదంటే లేదు!
2 Aug 2022 2:38 PM GMT