Telugu Gateway
Politics

బండి సంజ‌య్ పాద‌యాత్ర వాయిదా

బండి సంజ‌య్ పాద‌యాత్ర వాయిదా
X

తెలంగాణ‌లో పాద‌యాత్ర‌లు వాయిదా ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే అనారోగ్య కార‌ణాల‌తో మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ పాద‌యాత్ర ఆగిపోయింది. ఈ నెల 9 నుంచి బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర కు కూడా ఇప్పుడు బ్రేక్ ప‌డింది. పార్లమెంట్‌ సమావేశాల కారణంగానే పాదయాత్ర వాయిదావేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నెల 24 నుంచి బండి సంజయ్‌ పాదయాత్ర ప్రారంభవుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలు ఖచ్చితంగా హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేసింది.

Next Story
Share it