Telugu Gateway

You Searched For "Ysrcp leaders"

ఈ స్కిల్ వైసీపీ నేతల సొంతమా!

11 Sep 2023 7:09 AM GMT
ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసీపీ నేతలు ఎంతైనా వెరైటీ. వాళ్ళు చనిపోయిన వాళ్ళతో మాట్లాడమే కాదు...వైసీపీ అధినేత, సీఎం జగన్ కు బొకే లు ఇచ్చేందుకు చనిపోయిన...

జ‌గ‌న్ చేస్తే త‌ప్పులేదు కానీ..లోకేష్ చేస్తే త‌ప్పా?!

9 Jun 2022 2:19 PM GMT
టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ గురువారం నాడు ప‌ద‌వ త‌ర‌గ‌తి ఫెయిలైన విద్యార్ధుల‌తో జూమ్ లో స‌మావేశం అయితే విద్యార్ధుల‌తో రాజ‌కీయం...

జ‌గ‌న్ కంటే చంద్ర‌బాబే శ‌క్తివంతుడు అంటున్న వైసీపీ నేత‌లు!

14 Feb 2022 1:35 PM GMT
ఎవ‌రైనా సొంత పార్టీ నాయ‌కుడిని పొగుడుతారు. ఇది స‌హ‌జం. కానీ వైసీపీ నేత‌లు ఏంటో ఏపీలో 151 మంది ఎమ్మెల్యేలు..22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ అధినేత‌, ఏపీ...

బాలినేని అనుచ‌రుడిపై సొంత పార్టీ నేత‌లే దాడి

20 Dec 2021 1:31 PM GMT
సొంత పార్టీని విమ‌ర్శించాడ‌ని వైసీపీ నేత ఓ లాడ్జీలో ఉంటే వెతికి మ‌రీ కొట్టారు. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. కొద్ది రోజుల క్రితం...

'వైసీపీ నేత‌ల‌కు కెసీఆర్ వ్యాఖ్య‌ల‌ను ఖండించే బీపీ కూడా రాలేదా?! '

26 Oct 2021 4:45 AM GMT
టీఆర్ఎస్ ప్లీన‌రీలో తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 'ఏపీలో కూడా టీఆర్ఎస్ పెట్ట‌మంటున్నారు. మా ప‌థ‌కాలు అమ‌లు చేయ‌మ‌ని...

వైసీపీదే బూతుల యూనివ‌ర్శిటీ

20 Oct 2021 2:09 PM GMT
వైసీపీ ప్ర‌భుత్వం, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. టీడీపీ కేంద్ర...

చంద్ర‌మండ‌లంలో దాక్కున్నా వ‌దిలిపెట్టం

21 Sep 2021 5:55 AM GMT
వ‌చ్చేది టీడీపీ ప్ర‌భుత్వ‌మే అని..అక్ర‌మాల‌కు కొమ్ముకాస్తున్న వారు చంద్ర‌మండ‌లంలో దాక్కున్నా వ‌దిలిపెట్ట‌మ‌ని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కె. అచ్చెన్నాయుడు...

చంద్రబాబుపై వైసీపీ నేతల ఫైర్

1 March 2021 12:48 PM GMT
రేణిగుంట విమానాశ్రయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కింద కూర్చుని చేస్తున్న నిరసనపై అధికార వైసీపీ మండిపడింది. ఇదో రాజకీయ డ్రామాగా అభివర్ణించింది....

వైసీపీ తగిన మూల్యం చెల్లించక తప్పదు

15 Feb 2021 2:52 PM GMT
అధికార వైసీపీ నేతలను టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపులకు పాల్పడేవారు తగిన మూల్యం చెల్లించకతప్పదన్నారు....

ఎవరైనా సుప్రీం తీర్పును అనుసరించి నడుచుకోవాల్సిందే

27 Jan 2021 2:22 PM GMT
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎవరైనా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి నడుచుకోవాల్సిందేనని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యానించారు. గవర్నర్...
Share it