Telugu Gateway

You Searched For "Latest telugu newss"

ఎస్ యూవీల అమ్మకాలు రికార్డు

29 Nov 2023 5:02 AM GMT
పండగల సీజన్ లో కొత్త కార్లు ..కొత్త కొత్త ఫోన్లు కొనటం చాలా మందికి అలవాటు. ఈ సీజన్ ను టార్గెట్ చేసుకుని కంపెనీ లు కూడా పలు ఆఫర్లతో ముందుకు వస్తాయి....

పొత్తు బీజేపీ తో...ప్రకటనలు బిఆర్ఎస్ కోసం

12 Nov 2023 11:29 AM GMT
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు లు కాంగ్రెస్ జపం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు అసలు...

చంద్రబాబు కు రిలీఫ్

31 Oct 2023 5:32 AM GMT
తెలుగు దేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్. ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజారు చేస్తూ ఆదేశాలు...

ఏపీలో పీఆర్సీ ర‌గ‌డ‌..రోడ్డెక్కిన ఉపాధ్యాయులు

20 Jan 2022 5:51 AM GMT
స‌ర్కారు ఇచ్చిన పీఆర్ సీతోనే ఏదో స‌ర్దుకుపోదామ‌ని సిద్ధ‌ప‌డిన ఉద్యోగుల‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. హెచ్ఆర్ ఏతో పాటు ప‌లు అంశాల్లో కోతలు విధిస్తూ...

సుప్రీంను ఆశ్రయించిన టీవీ5, ఏబీఎన్ ఛానళ్లు

17 May 2021 2:28 PM GMT
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసులో తమపై కూడా రాజద్రోహం కింద కేసు నమోదు చేయటంపై తెలుగు ఛానళ్లు టీవీ5, ఏబీఎన్ లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఏపీసీఐడీ...

నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోను

17 April 2021 7:21 AM GMT
తెలుగుదేశం పార్టీ విమర్శలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. వేరే ప్రాంతాల నుంచి బస్సుల్లో దొంగ ఓటర్లను తరలించి..మంత్రి పెద్దిరెడ్డి...

దేశ భక్తే కాదు...రాష్ట్ర భక్తి కూడా ఉండాలి

25 March 2021 1:38 PM GMT
బిజెపిపై తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యంగా తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ఫైర్ అయ్యారు. 'దేశ భక్తి...

చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు

16 March 2021 3:45 AM GMT
విచారణ హాజరు కావాలని ఆదేశం ఏపీ సర్కారు దూకుడు పెంచింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్ తో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడే ఏజెండాగా రంగంలో...

పెట్రో ధరల పెరుగుదలపై ఆర్ బీఐ కీలక వ్యాఖ్యలు

25 Feb 2021 8:07 AM GMT
కేంద్రంలోని మోడీ సర్కారు అడ్డగోలుగా పెరుగుతున్న పెట్రో ధరలపై చేతులెత్తేస్తోంది. ధరలకు తమకు సంబంధం లేదని..లేదంటే రాష్ట్రాలు పన్నులు తగ్గించుకోవాలని...

కెటీఆర్ ఒక్కరే మాస్క్ తో

22 Feb 2021 7:54 AM GMT
హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ పట్టభద్రుల టిఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణి దేవి సోమవారం ఉదయమే టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ తో సమావేశం...

ఏపీ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం

22 Feb 2021 6:24 AM GMT
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో కేవలం 16 శాతం...

ఫిబ్రవరి 18 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ ఓపెన్

13 Feb 2021 10:46 AM GMT
కరోనా భయాలు తొలగిపోతున్నాయి. అంతా సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో సందడి కూడా ప్రారంభం అయింది. దేశంలోని...
Share it