Telugu Gateway
Politics

బిల్లులపై స్పష్టత కోరిన టీడీపీ

బిల్లులపై స్పష్టత కోరిన టీడీపీ
X

వ్యవసాయ బిల్లులపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోందని..వీటిపై రైతులకు మరింత క్లారిటీ ఇవాల్సిన అవసరం ఉందని రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ వ్యాఖ్యానించారు. అయితే ఈ బిల్లులపై రాజ్యసభలో ఓటింగ్ సమయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్ వాయిస్ ఓటుతోనే బిల్లులను ఆమోదింపచేశారు. దీంతో అసలు ఎవరు ఎవరికి ఓటు వేశారనేది స్పష్టం కాలేదు. ఈ పరిణామాలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Next Story
Share it