Telugu Gateway
Andhra Pradesh

భారతి సిమెంట్స్ విరాళం ఐదు కోట్లు

భారతి సిమెంట్స్ విరాళం ఐదు కోట్లు
X

ఏపీలో కరోనాపై పోరుకు భారతి సిమెంట్స్ ఐదు కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. కంపెనీ ఐదు కోట్ల రూపాయలు ఇవ్వగా..భారతి సిమెంట్స్‌ ఉద్యోగులు 14.5 లక్షల విరాళాన్ని అందజేశారు. భారతి సిమెంట్స్ విరాళం చెక్కును కంపెనీ ఫైనాన్స్ డైరెక్టర్ బాలాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి అందచేశారు. వర్షిణి చారిటబుల్‌ ట్రస్ట్‌ రూ.1.10 కోట్లు విరాళం ప్రకటించింది. కరోనాపై పోరుకు పలు కార్పొరేట్ సంస్థలు తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్నాయి.

Next Story
Share it