కోటి విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్
BY Telugu Gateway20 Feb 2020 8:09 AM GMT
X
Telugu Gateway20 Feb 2020 8:09 AM GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలుత ప్రకటించినట్లుగా కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయల విరాళంగా అందజేశారు. గురువారం నాడు న్యూఢిల్లీలో ఆయన ఈ మేరకు చెక్కును ఆర్మీ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా సైనిక అధికారులు పవన్ కళ్యాణ్ ను ఆర్మ్డ్ ఫోర్స్ బ్యాడ్జి తో గౌరవించారు. ఈ చెక్కు అందజేయటంతోపాటు మరో కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తలపెట్టిన విషయం తెలిసిందే.
Next Story