ఏపీ సీఎం జగన్ ‘పల్లెబాట’
BY Telugu Gateway24 Jan 2020 4:36 PM GMT
X
Telugu Gateway24 Jan 2020 4:36 PM GMT
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి 1 నుంచి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. క్షేత్రస్థాయిలో పథకాల అమలు ఎలా ఉందో తెలుసుకోవటానికి ‘పల్లెబాట’ పట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమం రచ్చబండ తరహాలో సాగనుందని సమాచారం.
ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వ పనితీరుపై ఓ అంచనాకు రానున్నారు. వాస్తవానికి సీఎం జగన్ గతంలోనే ఈ తరహా పర్యటనలకు ప్లాన్ చేసుకున్నా రకరకాల కారణాలతో ఇది వాయిదా పడుతూ వస్తోంది.
Next Story