Telugu Gateway
Cinema

‘రాగల 24 గంటల్లో’ ట్రైలర్ విడుదల

‘రాగల 24 గంటల్లో’ ట్రైలర్ విడుదల
X

సత్యదేవ్ హీరోగా..ఈషా రెబ్బా హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమానే ‘రాగల 24 గంటల్లో’. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ మంగళవారం నాడు విడుదల చేసింది. ఈ సినిమా నవంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ లో హీరో..హీరోయిన్ల రొమాన్స్ సీన్లు..తర్వాత మర్డర్ తో ట్రైలర్ కట్ చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

https://www.youtube.com/watch?time_continue=2&v=3w00u4_mSPE

Next Story
Share it