Telugu Gateway
Cinema

‘ఎవరు’ ట్రైలర్ విడుదల

‘ఎవరు’ ట్రైలర్ విడుదల
X

విలక్షణ సినిమాలతో ముందుకొచ్చే అడవి శేష్ ఇప్పుడు ‘ఎవరు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. ఆయన హీరోగా నటించిన సినిమాకు సంబంధించిన ట్రైలర్ సోమవారం నాడు విడుదల అయింది.

ఇందులో హీరోయిన్ రెజీనా కీలక పాత్ర పోషించారు. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో అత్యంత ఆసక్తి రేపుతోంది. ఎవరు సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. పీవీపీ సినిమా ఈ మూవీ నిర్మాణ సంస్థగా ఉంది.

https://www.youtube.com/watch?v=TfW6lil5uyc

Next Story
Share it