‘ఎవరు’ ట్రైలర్ విడుదల
BY Telugu Gateway5 Aug 2019 8:09 AM GMT
X
Telugu Gateway5 Aug 2019 8:09 AM GMT
విలక్షణ సినిమాలతో ముందుకొచ్చే అడవి శేష్ ఇప్పుడు ‘ఎవరు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. ఆయన హీరోగా నటించిన సినిమాకు సంబంధించిన ట్రైలర్ సోమవారం నాడు విడుదల అయింది.
ఇందులో హీరోయిన్ రెజీనా కీలక పాత్ర పోషించారు. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో అత్యంత ఆసక్తి రేపుతోంది. ఎవరు సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. పీవీపీ సినిమా ఈ మూవీ నిర్మాణ సంస్థగా ఉంది.
https://www.youtube.com/watch?v=TfW6lil5uyc
Next Story