నిఖిల్ కొత్త సినిమా మార్చిలో
BY Telugu Gateway16 Feb 2019 4:34 AM GMT
X
Telugu Gateway16 Feb 2019 4:34 AM GMT
నిఖిల్...లావణ్యా త్రిపాఠి జంటగా నటిస్తున్న సినిమా ‘అర్జున్ సురవరం’ మార్చిలో విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సినిమాలో నిఖిల్ జర్నలిస్టు పాత్రలో కన్పించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది. తమిళంలో హిట్ అయిన సినిమా ‘కణిదన్’ కు రీమేకే ‘అర్జున్ సురవరం’. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్ను విడుదల చేశారు.
Next Story