'ఎండలో రకుల్ ఫోజు'
BY Admin5 Nov 2021 11:13 AM GMT
X
Admin5 Nov 2021 11:13 AM GMT
రకుల్ ప్రీత్ సింగ్ నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక హంగామా చేస్తూనే ఉంటుంది. తాజాగా ఎండలో నిలబడి కూల్ గ్లాసెస్ పెట్టుకుని ఫోటోకు పోజిచ్చింది. అంతే కాదు ఈ ఫోటోను ఇన్ స్టాలో పోస్ట్ చేసి 'దూప్ మే పోజ్' అంటూ కామెంట్ పెట్టింది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ వైష్ణవ్ తేజ్ తో కలసి కొండపొలెం సినిమాలో ఓబులమ్మగా నటించిన సంగతి తెలిసింది. ఇందులో పక్కా గ్రామీణ యువతిలాగా కన్పించే పాత్ర చేసింది.
Next Story