Telugu Gateway
Cinema

అనసూయ ‘కథనం’ పాట విడుదల

అనసూయ ‘కథనం’ పాట విడుదల
X

మదర్స్ డే సందర్భంగా అనసూయ నటించిన ‘కథనం’ సినిమాలోని పాటను చిత్ర యూనిట్ ఆదివారం నాడు విడుదలు చేసింది. ‘చీకటి కొండల్లోనా తూర్పు నువ్వే ఓ అమ్మా’ అంటూ సాగే పాట ఆకట్టుకుంటోంది. రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

రోషన్ సాలూరు ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ పాటను కాలభైరవ పాడారని చిత్ర యూనిట్ తెలిపింది. కథనం సినిమాలో అవసరాల శ్రీనివాస్ తో పటు ధన్ రాజ్, వెన్నెల కిషోర్ లు నటించారు.

https://www.youtube.com/watch?time_continue=3&v=jLejHlfptLk

Next Story
Share it